లక్షద్వీప్ వెళ్లాలనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్

లక్షద్వీప్ వెళ్లాలనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్

లక్షద్వీప్:ద్వీప దేశంతో నెలకొన్న సంఘర్షణ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం అవకాశంగా మలచుకుంటున్నది. మాల్దీవులకు పోటీగా మన దేశంలోనే ఉన్న లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు.పర్యాటకుల సంఖ్య భారీగా పెరగడం కూడా ఇందుకు కారణం. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో…