AP News: ఉచిత ఇంటిస్థలాల రిజిస్ట్రేషన్ల కోసం నోటిఫికేషన్ జారీ

AP News: ఉచిత ఇంటిస్థలాల రిజిస్ట్రేషన్ల కోసం నోటిఫికేషన్ జారీ

అమరావతి: పేదలందరికీ నవరత్నాల పథకంలో భాగంగా ఉచిత ఇళ్ల స్థలాల నమోదు కోసం గ్రామ వార్డు సచివాలయాలను జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం, గ్రామ వార్డు సచివాలయాలు…