Cyber Crimes Alert: ఎలాంటి OTP లేకుండా కొత్త రకం మోసాలు.. అలర్ట్ చేస్తున్న కేంద్రం

Cyber Crimes Alert: ఎలాంటి OTP లేకుండా కొత్త రకం మోసాలు.. అలర్ట్ చేస్తున్న కేంద్రం

సైబర్ నేరాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి నేరాలకు సంబంధించి వినియోగదారులకు కేంద్రం పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. తాజాగా మరో మోసంపై వార్నింగ్ ఇచ్చింది.దేశ ప్రజలు క్షేమంగా ఉండాలని కోరారు. సైబర్ నేరాల నుంచి ప్రజలను…