ఇద్దరు SGT ఉపాధ్యాయులను ప్రభుత్వానికి సరెండర్ చేసిన కలెక్టర్

ఇద్దరు SGT ఉపాధ్యాయులను ప్రభుత్వానికి సరెండర్ చేసిన కలెక్టర్

సాక్షి, పాడేరు: విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు SGT ఉపాధ్యాయులపై కలెక్టర్ సుమిత్ కుమార్ కఠిన చర్యలు చేపట్టారు. పెదబయలు మండలం లోని సంపంగిపుట్టు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో SGT లు గా పనిచేస్తున్న కోనాడ విజయలక్ష్మి, రోంగలి శంకరరావులను ప్రభుత్వానికి…