మార్చిలోనే మాడు పగులిద్ది…. IMD హెచ్చరిక

మార్చిలోనే మాడు పగులిద్ది…. IMD హెచ్చరిక

ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు శివ..శివ అని జపిస్తే చలి తగ్గుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ఈ ఏడాది (2024) ఫిబ్రవరిలో వేడి మొదలైంది. మార్చి నుంచి మే వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ…
ఫిబ్రవరి 1 నుంచి ఎండలు మొదలు అంట.. జాగర్త గా ఉండాలి .

ఫిబ్రవరి 1 నుంచి ఎండలు మొదలు అంట.. జాగర్త గా ఉండాలి .

జనవరి నెల ముగుస్తుంది . శీతాకాలం కూడా ముగుస్తోంది. ఈ సీజన్‌లో కాస్త చలిగా అనిపించింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. జనవరి చివరి వారంలో కూడా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు…