అప్పుల్లో ఉన్నారా.. ఇక్కడికి  వెళ్తే చాలు మీ అప్పులన్నీ మాయం !

అప్పుల్లో ఉన్నారా.. ఇక్కడికి వెళ్తే చాలు మీ అప్పులన్నీ మాయం !

సాధారణంగా మన భారతీయులు బాధలో ఉన్నా, సంతోషంగా ఉన్నా దేవుణ్ణి మాత్రమే ముందుగా స్మరిస్తారు. భగవంతుడు కరుణిస్తే ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయని నమ్మకం.ఇలా అప్పుల బాధలు ఉన్నవారు ఈ ఆలయానికి వెళితే వారి కష్టాలు తీరుతాయి. అప్పులు కూడా తీరతాయనే నమ్మకం…