ఏపీ పీసీసీ చీఫ్‌గా వై.ఎస్. షర్మిల నియామకం

ఏపీ పీసీసీ చీఫ్‌గా వై.ఎస్. షర్మిల నియామకం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిని ఏఐసీసీ నియమించింది. పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల గిడుగు రుద్రరాజు పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్…